తెలంగాణ సచివాలయానికి కొత్త సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనకు సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ రవి గుప్తా ఘన స్వాగతం పలికారు.

 Revanth Reddy Is The New Cm Of Telangana Secretariat-TeluguStop.com

తరువాత సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అలాగే వేద పండితుల ఆశీర్వాదం అందించగా సచివాలయ సిబ్బంది, పోలీసులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారని తెలుస్తోంది.మరి కాసేపటిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube