తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.మొత్తం 49 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.నిజామాబాద్ లో కాంగ్రెస్, వరంగల్ లో కాంగ్రెస్, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తుండగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది.
అలాగే మొత్తం పది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, రంగారెడ్డిలో బీఆర్ఎస్ ఆధిక్యతను కనబరుస్తుంది.







