రంగారెడ్డి జిల్లాలో సీఐ దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది.ఆదిభట్లలోని నాదేర్ గుల్ జెడ్పీ హైస్కూల్ వద్ద సీఐ రఘువీర్ రెడ్డి లాఠీ ఝుళిపించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు గన్ మెన్ పై సీఐ దాడి చేశారని సమాచారం.ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే కొన్ని ప్రాంతాల్లో మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.