నిజామాబాద్ జిల్లా బోధన్ లో పోస్టర్ల కలకలం

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో పోస్టర్ల కలకలం చెలరేగింది.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బోధన్ పర్యటనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

 Confusion Of Posters In Nizamabad District-TeluguStop.com

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి.బలిదానాల బాధ్యత కాంగ్రెస్ దేనని.

తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్ అని పోస్టర్లలో రాసి ఉంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కర్ణాటకలో కరెంట్ కష్టాలు, నిరుద్యోగాన్ని కూడా పోస్టర్లలో ఎండగట్టారు.రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పోస్టర్లు వెలవడంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube