ఏసీబీ వలలో జనగాం మున్సిపల్ కమిషనర్..!

జనగాం జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.జనగాం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

 Janagam Municipal Commissioner In Acb Net..!-TeluguStop.com

రూ.40 వేలు లంచం తీసుకుంటూ జంపాల రజిత ఏసీబీ అధికారులకు చిక్కారు.జనగామ పట్టణంలో కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు లింగాల గణపురంకు చెందిన ఓ వ్యక్తి దరఖాస్తు పెట్టుకున్నాడు.ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు గానూ లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది.

దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube