వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారు..: అచ్చెన్నాయుడు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని తెలిపారు.

 If You Question The Failures, You Are Harassed With Cases..: Achchennaidu-TeluguStop.com

టీడీపీ నేతలు కేసులకు భయపడరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.వైసీపీకి ఇంకా ఐదు నెలలే ఉందన్న ఆయన తమపై ఎన్ని కేసులు పెడతారో పెట్టండని చెప్పారు.

రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube