హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

 An Interesting Development In Hyderabad's Jubilee Hills Constituency-TeluguStop.com

నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు.

దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది.అయితే నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో ఆయన తండ్రిని బీజేపీ నేత కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube