ముందు ఎన్నికల్లో గెలుపు తరువాత సీఎం పంచాయతీ..: వీ.హనుమంతరావు

కామారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభ జరిగింది.ఈ సభలో పాల్గొన్న సీనియర్ నేత వీ.

 Cm Panchayat After Winning First Elections..: V. Hanumantha Rao-TeluguStop.com

హనుమంతరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లో ప్రస్తుతం ఎవరికి వారే తానే సీఎం అంటున్నారని వీహెచ్ అన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి నేనే అనుకోవడం, అనడం మానేయాలని సూచించారు.కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు.తనకు కూడా గతంలో సీఎం అవకాశం వచ్చి పోయిందన్న వీహెచ్ ముందు ఎన్నికల్లో గెలవాలని సూచించారు.తరువాత సీఎం పంచాయతీ పెట్టుకుందామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube