ముగిసిన టీడీపీ -జనసేన సమన్వయ కమిటీ భేటీ

రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ – జనసేన తొలి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది.కామన్ మినిమమ్ ప్రొగ్రాం సహా ఆరు అంశాలపై నేతలు ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

 Tdp-janasena Coordination Committee Meeting Concluded-TeluguStop.com

ఈ సమావేశానికి టీడీపీ నేత నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఇందులో ప్రధానంగా ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై నేతలు చర్చించారు.

అదేవిధంగా ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, ఓట్ల జాబితాలో అవకతవకలు, బూత్, జిల్లా స్థాయిల్లో జేఏసీ కమిటీల ఏర్పాటుతో పాటు సమన్వయంపై ఇరు పార్టీల నాయకులు చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube