మహిళల సాధికారిక సదస్సు - పాల్గొన్న సర్పంచ్ కల్వకుంట్ల వనజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక సదస్సు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థినీలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఎంపీడీఓ రమాదేవి ,మాజీ ఎంపీసీ చైర్మన్ బత్తుల అంజయ్య బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఉప సర్పంచ్ సంద్య,

 Women Empowerment Conference Sarpanch Kalvakuntla Vanaja Participated, Women Em-TeluguStop.com

కరీంనగర్ కే డి డి సి బ్యాంక్ మేనేజర్ కల్వకుంట్ల హరిత, కల్వకుంట్ల గీతీకా, మోహినికుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్, బి డబ్ల్యు ఓ, దేవిక,సఖీ కేంద్రం దీపికా, కార్యదర్శి గీత మోహినికుంట గ్రామశాఖ అధ్యక్షుడు నారాయనోజు సతీష్, అంగన్ వాడి మేడంలు శీలం లత ,పల్లాటి భాగ్యలక్ష్మి, సి ఏ.

లు రమ్య, లత,సాకట్ సోని మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube