రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో మహిళా సాధికారిక సదస్సు పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థినీలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ఎంపీడీఓ రమాదేవి ,మాజీ ఎంపీసీ చైర్మన్ బత్తుల అంజయ్య బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఉప సర్పంచ్ సంద్య,
కరీంనగర్ కే డి డి సి బ్యాంక్ మేనేజర్ కల్వకుంట్ల హరిత, కల్వకుంట్ల గీతీకా, మోహినికుంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాపురెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్, బి డబ్ల్యు ఓ, దేవిక,సఖీ కేంద్రం దీపికా, కార్యదర్శి గీత మోహినికుంట గ్రామశాఖ అధ్యక్షుడు నారాయనోజు సతీష్, అంగన్ వాడి మేడంలు శీలం లత ,పల్లాటి భాగ్యలక్ష్మి, సి ఏ.
లు రమ్య, లత,సాకట్ సోని మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.