ఈనెల 26 నుంచి రాయలసీమలో వైసీపీ బస్సు యాత్ర

ఈనెల 26వ తేదీ రాయలసీమలో వైసీపీ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.రాయలసీమలోని ఏడు జిల్లాల్లో ఏడు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.

 Ycp Bus Trip In Rayalaseema From 26th Of This Month-TeluguStop.com

26న శింగనమల నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా ముఖ్య నేతలు కూడా పాల్గొంటారని చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీలకు వైసీపీ ఎంత మేలు చేసిందో ప్రజలకు వివరించాలన్నారు.గతంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకున్నాయన్న మంత్రి పెద్దిరెడ్డి బీసీలు వైసీపీ వైపే ఉన్నారని తెలిపారు.

అదేవిధంగా కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube