రైస్ మిల్లులు చిమ్ముతున్న విషం...!

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి మండల కేంద్రానికి సమీపంలోని రైస్ మిల్లుల నుండి వెలుబడే వ్యర్థ పదార్థాలు రోడ్డు పక్కకు వదలడంతో నిత్యం రద్దీగా ఉండే నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై దుర్గంధం వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందిగా మారింది.

 Rice Mills Creating Pollution Nalgonda, Rice Mills ,pollution, Nalgonda, Kondama-TeluguStop.com

ఎన్నో రోజుల నుండి ఇలా వ్యర్ధాలతో కూడిన కలుషిత నీరు రోడ్డు పక్కకు రావడంతో ఆ ప్రాంతమంతా కలుషితమై స్థానికులు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రైస్ మిల్లర్స్, ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వ్యర్ధాలను రాకుండా చూడాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube