ఓయూ జేఏసీ నేతలతో మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి..!

ఢిల్లీ వార్ రూమ్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించిన ఓయూ జేఏసీ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేందర్ సింగ్ మాట్లాడారు.ఈ మేరకు వార్ రూమ్ ఎదుట బైఠాయించిన ఓయూ జేఏసీతో చర్చలు జరిపారు.

 Aicc General Secretary Spoke To Ou Jac Leaders..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో అందరికీ న్యాయం చేస్తామని జితేందర్ సింగ్ హామీ ఇచ్చారు.అదేవిధంగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ డిక్లరేషన్ అమలు అవుతుందని ఓయూ జేఏసీ నేతలకు ఆయన హామీ ఇచ్చారు.కాగా రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube