ఛత్తీస్‎గఢ్‎లో మావోయిస్టుల మందుపాతర.. నిర్వీర్యం చేసిన పోలీసులు

ఛత్తీస్‎గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు.ఈ క్రమంలో పోలీసులే టార్గెట్ గా మందుపాతరను ఏర్పాటు చేశారు.

 Police Defused Maoist Landmine In Chhattisgarh-TeluguStop.com

కాంకేర్ జిల్లా గుండిహిడి బడగాం హైవేపై పెట్టిన మందుపాతరను గుర్తించిన పోలీసులు చాకచక్యంగా వ్యవహారించి దాన్ని నిర్వీర్యం చేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.

అనంతరం చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో తెలంగాణ – ఛత్తీస్‎గఢ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు మర్రిమల్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube