టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ రియాక్షన్

ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుతో కలిసి పోటీ చేయనున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.దీనిపై స్పందించిన అధికార పార్టీ వైసీపీ ఓ ట్వీట్ చేసింది.

 Ycp Reaction On Tdp And Jana Sena Alliance-TeluguStop.com

ప్యాకేజీ బంధం బయటపడిందని వైసీపీ ట్వీట్ లో పేర్కొంది.టీడీపీతో పొత్తు ఖాయం చేసుకునేందుకే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ చంద్రబాబును కలిశారని తెలిపింది.

పవన్ ను నమ్ముకున్న అభిమానుల భ్రమలు తొలిగాయని స్పష్టం చేసింది.ఇది పొత్తులు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని వెల్లడించింది.

ఈ క్రమంలో మిమ్మల్ని మూకుమ్మడిగా ఏపీ నుంచి తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube