రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 11 మంది మృత్యువాత

రాజస్థాన్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.బస్సును ఓ లారీ ఢీకొట్టింది.

 Bad Road Accident In Rajasthan.. 11 People Died-TeluguStop.com

భరత్ పూర్ జిల్లాలోని హంత్రా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.పలువురు గాయపడ్డారు.

కాగా భావ్ నగర్ నుంచి మధుర వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అదేవిధంగా ప్రమాదంపై కేసు నమోదు చేసి యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube