వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా ఇద్దరు మృతి

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కల్మల చెరువు శివారులో ట్రాక్టర్ లో వనభోజనాలకు వెళ్ళి తిరిగొస్తుండగా ట్రక్కు బోల్తా పడి మనీషా (18), చంద్రమ్మ(65) అక్కడిక్కడే మృతి చెందగా,మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

 Two People Were Killed When The Truck Overturned In Garidepalli Mandal, Two Kill-TeluguStop.com

ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 15 మంది ఉన్నట్లు సమాచారం.

గాయపడిన వారిని హుటాహుటిన హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.ఆదివారం కల్మలచెరువు గ్రామంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా వన భోజనాలకు వెళ్ళి ముగించుకొని ఇంటికి వస్తుండగా విషాదం జరిగినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube