కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణ.. ఆరుగురు తెలుగు నేతలకు చోటు. !

ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు.ఈ మేరకు సీడబ్ల్యూసీలో ఆరుగురు తెలుగు నేతలకు చోటు కల్పించారు.

 Reorganization Of Congress Working Committee..!-TeluguStop.com

కాగా సీడబ్ల్యూసీలో మొత్తం 39 మంది సభ్యులు ఉంటారు.ఈ సీడబ్ల్యూసీలో 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది ఇంఛార్జ్ లు, తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్ -అఫీషియో సభ్యులు ఉన్నారు.

ఇందులో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి చోటు కల్పించారు.కొప్పుల రాజు, దామోదర రాజనరసింహ, సుబ్బరామిరెడ్డికి శాశ్వత ఆహ్వానితుల జాబితాలో పళ్లంరాజు, వంశీచంద్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చోటు కల్పించారు.

అదేవిధంగా అధిర్ రంజన్ చౌదరి, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, దిగ్విజయ సింగ్, పి చిదంబరం, అజయ్ మాకెన్ మరియు ఆనంద్ శర్మ కమిటీలో ముందు నుంచే సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube