తిరుమల నడకదారిలో ఇనుప కంచె ఏర్పాటు చేయాలన్న పిటిషన్ పై విచారణ

తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి నుంచి తిరుమల వరకు ఇనుక కంచె వేయాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

 Hearing On Petition To Install Iron Fence On Tirumala Walkway-TeluguStop.com

ఈ మేరకు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ కోర్టులో పిటిషన్ వేశారు.ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు భక్తుల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారులకు, టీటీడీకి నోటీసులు జారీ చేసింది.ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో దానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube