ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన..: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కులసంఘాలు వారధిగా ఉండాలని తెలిపారు.

 Public Welfare Is The Aim Of Brs Rule..: Mlc Kavitha-TeluguStop.com

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని వెల్లడించారు.

రాష్ట్రంలోని చేనేత పరిశ్రమను గత ప్రభుత్వాలు ఏవీ పట్టించుకోలేదని విమర్శించారు.కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన నాయకత్వంలో చేనేత పరిశ్రమ బలోపేతం అయిందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube