ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.విజయవాడలోని ధర్నాచౌక్ లో ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Hearing In The High Court On The Petition Of Ap Vidyut Employees-TeluguStop.com

ఈ క్రమంలో పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టగా ధర్నాకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు వెయ్యి మందితో ధర్నా నిర్వహించేందుకు విద్యుత్ ఉద్యోగులు అనుమతి కోరారు.

ఈ క్రమంలో ఐదు వందల మందితో ధర్నా చేసుకునే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు సూచించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube