ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది.ఈ మేరకు జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు.

 Kcr Met With Leaders Of The Joint Khammam District..!-TeluguStop.com

ఈ సమావేశం నిన్న జరగాల్సి ఉండగా ఇవాళ్టికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి జిల్లా రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారని తెలుస్తోంది.

ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నిర్వహిస్తున్న భేటీకి ప్రాధాన్యత నెలకొంది.గిరిజన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ అయి జిల్లాలో తుమ్మల ప్రభావం ఎంతవరకు ఉంటుందనే విషయంపై ఆరా తీయనున్నారు.

అనంతరం గిరిజనులకు పోడు భూముల పట్టాలు మరియు రైతుబంధు అమలుపై చర్చించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube