గన్నవరం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీలో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.వైసీపీ ఎంపీ బాలశౌరి స్థానిక నేత దుట్టా రామచంద్రరావుతో భేటీ అయ్యారు.

 Once Again Key Developments In Gannavaram Ycp-TeluguStop.com

గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందిన విషయం తెలిసిందే.ఆ తరువాత ఆయన వైసీపీకి మద్ధతుగా మారారు.

అయితే వల్లభనేని వంశీని మొదటి నుంచి గన్నవరం వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వంశీపై పోటీ చేసి ఓడిపోయిన వారే.

ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి కట్టుగా పని చేశారు.కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ టీడీపీ గూటికి చేరగా దుట్టా రామచంద్రరావు వైసీపీలోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే దుట్టాను బుజ్జగించేందుకు ఎంపీ బాలశౌరి ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube