రాజకీయాలు ప్రజల కోసం చేయాలి.. వేములవాడ ఎమ్మెల్యే

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు ప్రజల కోసం చేయాలని చెప్పారు.

 Politics Should Be Done For The People.. Vemulawada Mla-TeluguStop.com

అంతేకానీ పదవుల కోసం కాదని తెలిపారు.

ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఎమ్మెల్యే చెన్నమనేని వెల్లడించారు.

లేకపోతే ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు.అయితే మరికాసేపటిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించనున్న నేపథ్యంలో చెన్నమనేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కాగా ఈ జాబితాలో 96 స్థానాల అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube