డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం..:ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ మోర్చాల సంయుక్త సమావేశం జరిగింది.ఈ మేరకు బీజేపీ అనుబంధ మోర్చాలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు.

 Development Of Telangana Is Possible Only With Double Engine Government..: Mp La-TeluguStop.com

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మోర్చాలదేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ద్రోహం జరిగిందని తెలిపారు.

మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

ఈ క్రమంలో తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube