ఈనెల 27న ఖమ్మం సభకు అమిత్ షా..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంకు రానున్నారు.బీజేపీ ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.

 Amit Shah To Khammam Sabha On 27th Of This Month..!-TeluguStop.com

షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని ఆరోపించారు.

రెండు పార్టీలు కలిసేది ఖాయమని పేర్కొన్నారు.అయితే ప్రజలు ఆ పార్టీలను నమ్మేస్థితిలో లేరని చెప్పారు.

తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube