చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యుల ఔదార్యం..

దర్యాప్తు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఆగస్టు 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సిరిసిల్ల భూమయ్య గతవారం క్రితం మరణించడం జరిగింది.ఆ నిరుపేద కుటుంబ దీనగాధ తెలుసుకున్న చేయూత మిత్ర ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం, 5500 రూపాయల నగదు ను అందజేయడం జరిగింది.

 Mithra Foundation Members Helps Victims Family, Mithra Foundation , Rajanna Sirc-TeluguStop.com

బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు.సిరిసిల్ల భూమయ్య భార్య సిరిసిల్ల రామవ్వకు ఇంకా దాతలు ఎవరైనా ఉంటే సహాయం అందించాలని సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో చేయూత మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు దూస శ్రీనివాస్, బాధ గోపి, వడ్నాల ఆంజనేయులు, యమగోండ పద్మారెడ్డి, కదిరే రవి,సిద్ధి రాములు, ఎండి బాబా, దీటి సతీష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube