మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి మృతి.?

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి అలియాస్ సాయన్న మృతిచెందారని తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారని సమాచారం.

 Maoist Central Committee Member Rajireddy Died.?-TeluguStop.com

అయితే రాజిరెడ్డి మృతిని మావోయిస్ట్ పార్టీ ఇంకా ధృవీకరించలేదు.ఛత్తీస్ గఢ్, ఒడిశా దండకారణ్యంలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించారు.

కాగా ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శాస్త్రులపల్లి.రాజిరెడ్డి పార్టీలో సాయన్న, మీసాల సాయన్న, సత్తెన్న, దేశ్ పాండే వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈక్రమంలోనే రాజిరెడ్డిపై ప్రభుత్వం రూ.కోటి నజరానా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube