బీఆర్ఎస్‎లో చేరిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన నేత తెల్లం వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 Bhadrachalam Leader Tellam Venkatarao Joined Brs-TeluguStop.com

అనంతరం అక్కడ అన్యాయం జరుగుతుందంటూ బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావు గులాబీ కండువా కప్పుకున్నారు.

కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు నియోజకవర్గ నేతలు కారెక్కారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ విషయం తెల్లం వెంకట్రావుకు త్వరగానే తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube