టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు..: చంద్రబాబు

పుంగనూరు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేయడంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

 Illegal Cases Are Being Filed Against Tdp Leaders..: Chandrababu-TeluguStop.com

అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు ప్రయత్నించారని ఆరోపిస్తూ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, నరహరి, చినబాబులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.అయితే పుంగనూరు ఘటనలో ఐదు ఎఫ్ఐఆర్ లతో పాటు సుమారు రెండు వందలమందిపై కేసులు నమోదు చేశారు.

దాంతో పాటు 60 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.మరోవైపు అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హజరు పర్చలేదంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube