కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు

గాయకుడు, ప్రజా గొంతుక గద్దర్ మృతికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.గద్దర్ మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని చెప్పారు.

 Pcc Chief Revanth Reddy's Call To Congress Leaders And Followers-TeluguStop.com

ప్రజల కోసం గద్దర్ అలుపెరగని పోరాటం చేశారని పేర్కొన్నారు.

గద్దర్ తెలంగాణ పోరాట యోధుడని రేవంత్ రెడ్డి కొనియాడారు.

గద్దర్ మృతికి సంతాపంగా అన్ని మండల కేంద్రాల్లో గద్దర్ చిత్రపటానికి నివాళులు అర్పించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube