పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

చిత్తూరు ప్రధాన ఆసుపత్రి, చిత్తూరు జిల్లా:పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను చిత్తూరు ప్రధాన ఆసుపత్రి లో శనివారం ఉదయం పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….

 Minister Peddireddy Ramachandra Reddy Visits Injured Police At Punganuru Inciden-TeluguStop.com

సంఘటన బాధాకరం.పోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోంది.

ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్,ఎస్.పి రిషాంత్ రెడ్డి, చిత్తూరు,పూతలపట్టు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఎం.ఎస్.బాబు, చిత్తూరు నగర మేయర్ అముద, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి,డిప్యూటీ మేయర్ రాజేష్, కుమార్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రభావతి డి సి హెచ్ ఎస్ డాక్టర్ నాయక్ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, అపోలో ఇంఛార్జి నరేష్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube