ఏపీలో మార్పు కోసం జనసేన పోరాటం.. : నాదెండ్ల

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఇందులో భాగంగా ఏపీలోని ప్రస్తుత పరిస్థితులతో పాటు పొత్తులపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది.

 Janasena's Struggle For Change In Ap.. : Nadendla-TeluguStop.com

అదేవిధంగా విశాఖలో ప్రారంభించనున్న మూడో విడత వారాహి విజయ యాత్రపై కూడా నేతలతో చర్చించారు.అనంతరం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహార్ అన్నారు.

ఈ మేరకు ప్రతి నియోజకవర్గంలో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.పార్టీ అధిష్టానం నియమించిన ఇంఛార్జ్ లను పార్టీ శ్రేణులు గౌరవించాలని సూచించారు.

ప్రతి సమావేశంలో వీర మహిళలు, జన సైనికులు భారీగా హాజరయ్యేలా చూసుకోవాలని తెలిపారు.పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆహ్వానించిన వాళ్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

రాష్ట్రంలో మార్పు కోసం జనసేన బలంగా నిలబడాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube