సీమకు జరిగిన న్యాయంపై చర్చకు సిద్ధమా..?: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకొచ్చిందని విమర్శించారు.

 Are You Ready To Discuss The Justice Done To Seema?: Minister Peddireddy-TeluguStop.com

రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదన్నారు.పర్యటన కాకుండా చర్చి జరిపితే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube