రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ( Adi Srinivas )ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ని ఈ రోజు కలిసి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన లింగంపల్లి, బొల్లారం హనుమాజీపేట, గ్రామాలకు చెందిన దాదాపు50 ఎకరాల్లో రైతుల వరి నాట్లు కొట్టుకపోయి ఇసుక మెట్టెలు పెట్టినవి, అదేవిధంగా మల్లారం గ్రామంలోని వడ్డెర కాలని నీట మునిగినది, దీనిపై క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ జరిపి వారిని ఆదుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకుభరణం శ్రీనివాస్, సంఘ స్వామి, శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు
Latest Rajanna Sircilla News