పవన్ వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదు.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వాలంటీర్ల వలన ప్రజల డేటా దుర్వినియోగం అవుతుందని జనసేనాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

 No Need To Pay Attention To Pawan's Comments.. Byreddy Siddharth Reddy-TeluguStop.com

పవన్ ను రాష్ట్రంలో ఎవరూ గుర్తించడం లేదనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.వాలంటీర్ల వ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన పవన్ గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.

ఈ క్రమంలో పవన్ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube