బీహార్ లో ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు.. ఒకరు మృతి

బీహార్ లో పోలీసుల కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.కతిహార్ లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారని తెలుస్తోంది.

 Police Fired On Protesters In Bihar.. One Person Died-TeluguStop.com

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన కారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారని సమాచారం.బార్సోయ్ బ్లాక్ కార్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందగా.

మరో ముగ్గురికి గాయాలు అయ్యాయిని తెలుస్తోంది.దీంతో బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాగా నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆందోళనకారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube