ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్ పై విచారణ

ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలకు రీ కౌంటింగ్ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్ పై న్యాయస్థాం విచారణ చేసింది.

 Inquiry On The Petition Invalidating The Election Of Koppula Eshwar As Mla-TeluguStop.com

ఈ విషయంపై ఇప్పటికే అడ్వకేట్ కమిషన్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది.ఈ క్రమంలో పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ నివేదికపై శుక్రవారం విచారణ చేస్తామని తెలిపింది.

అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube