మన్యం జిల్లాలో సీపీఎం నాయకుల వినూత్న నిరసన

పార్వతీపురం మన్యం జిల్లాలో సీపీఎం నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్ల గుంతల్లో వర్షపు నీరు చేరింది.

 Innovative Protest By Cpm Leaders In Manyam District-TeluguStop.com

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గుంతలో ఈత కొడుతూ నిరసన చేపట్టారు నేతలు.

అనంతరం గుంతల్లో నాటు వేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube