ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి...సుశాంత్ కుమార్

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్( Sushant Kumar ).

 Pradhan Mantri Jan Dhan Yojana Scheme Should Be Taken Advantage Of Sushant Kumar-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంను( Jan Dhan Yojana Scheme ),ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్ కోరారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో, వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, మంగళవారం ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం క్రింద ఖాతాలు తెరిచేందుకు గాను ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.

ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, క్యాషియర్శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube