దోమలగూడ గ్యాస్ లీక్ ఘటనలో మరో ముగ్గురు మృతి

హైదరాబాద్ లోని దోమలగూడ ఇంటిలో గ్యాస్ లీకైన ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు.ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ముగ్గురు చనిపోయారు.

 Three More Died In Domalaguda Gas Leak Incident-TeluguStop.com

మృతులు అభి, ధనలక్ష్మీ, నాగమణిగా గుర్తించారు.దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.అయితే రెండు రోజుల క్రితం దోమలగూడలోని ఓ ఇంటిలో గ్యాస్ లీక్ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube