బీజేపీ చెప్పేవన్నీ అబద్దాలే.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

విశ్వాస ఘాతకులు ఎవరు.నమ్మకద్రోహులు ఎవరో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

 Everything Bjp Says Is A Lie.. Minister Srinivas Goud-TeluguStop.com

అద్వానికి ఎవరు ద్రోహం చేశారని ప్రశ్నించారు.పేర్లను మార్చి పథకాలను అమలు చేస్తుంది మీరు కాదా అని నిలదీశారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా అని అడిగారు.పది సంవత్సరాలలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణకు కేసీఆర్ ను చూసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరుకుందని తెలిపారు.

బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube