ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కాలిపోయిన బోగీలను పరిశీలించారు.

 The Investigation Into The Falaknuma Express Incident Is In Full Swing-TeluguStop.com

అయితే మంటల ధాటికి ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ లో మొత్తం ఏడు బోగీలు పూర్తిగా కాలిపోగా మిగిలిన బోగీలతో ట్రైన్ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.హౌరా నుంచి సికింద్రాబాద్ బయలు దేరిన ఫలక్‎నుమా ఎక్స్‎ప్రెస్ రైలులో బొమ్మాయిపల్లిలో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.

లోకో ఫైలట్ అప్రమత్తంగా వ్యవహారించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube