హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గాంధీ భవన్ లో మండల కమిటీల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.

 Tension At Hyderabad Gandhi Bhavan-TeluguStop.com

దీంతో ఆశావాహులు ధర్నాకు దిగారు.మండల కమిటీలలో చోటు దక్కకపోవడంతో అనుచరులతో ఆశావాహులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న వారిని ఆ పార్టీ నేత మల్లు రవి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube