ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో షార్టు సర్క్యూట్ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ఘటన జరిగింది.

 Falaknuma Express Train Catches Fire, Falaknuma Express Train ,falaknuma Express-TeluguStop.com

వెంటనే అప్రమత్తమైన అధికారులు రైలును అక్కడే నిలిపివేసి.రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు.దీంతో ప్రాణనష్టం తప్పింది.మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమైనట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube