విశాఖలో మరోసారి కిడ్నాప్ కలకలం

విశాఖపట్నంలో మరోసారి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పట్టణానికి చెందిన రియల్టర్ శ్రీనివాస్ దంపతులు కనిపించడం లేదని తెలుస్తోంది.

 Kidnapping Commotion Once Again In Visakhapatnam-TeluguStop.com

ఏడుగురు సభ్యులున్న దుండగుల ముఠా దంపతులను కిడ్నాప్ చేశారని సమాచారం.కిడ్నాప్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ముఠా కోసం గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube