వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కలకలం

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థిని నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తుంది.ఆర్థోపెడిక్ రెండో సంవత్సరం చదువుతున్న లాస్య అనే విద్యార్థిని తీవ్రమైన తలనొప్పి రావడంతో మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

 Kakalam At Warangal Kakatiya Medical College-TeluguStop.com

గత కొన్ని రోజులుగా లాస్య మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలో ఎక్కువ నిద్రమాత్రలు వేసుకోవడంతో విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

ప్రస్తుతం బాధిత విద్యార్థినికి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.అయితే విద్యార్థిని లాస్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రిన్సిపాల్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube