యాదాద్రీశుడి దర్శించుకున్నమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు.ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్,ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు.

 Minister Indrakaran Reddy Darshans Yadadri Temple, Minister Indrakaran Reddy ,ya-TeluguStop.com

శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంభూ దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఎండోమెంట్ మెంట్ కమిషనర్ శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు.

అనంతరం యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం, స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయ ఆన్లైన్ సేవలను మంత్రి ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube