సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలి.. మంత్రి జోగి రమేశ్

ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం జగన్ చెప్పారని మంత్రి జోగి రమేశ్ అన్నారు.తాము గెలవడమే తనకు ముఖ్యమని జగన్ తెలిపారన్నారు.

 Welfare Schemes Should Reach Every Doorstep.. Minister Jogi Ramesh-TeluguStop.com

ఈ క్రమంలో ఎమ్మెల్యే పనితీరు మార్చుకోవడానికి మరో అవకాశం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాలని సీఎం జగన్ సూచించారన్నారు.

ఏపీలో రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube