ఏపీ గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను టీడీపీ నేతల బృందం కలవనుంది.ఈ మేరకు ఇవాళ సాయంత్రం గవర్నర్ తో పార్టీ నాయకులు భేటీ కానున్నారు.

 Tdp Team To Meet Ap Governor-TeluguStop.com

ఏపీలో శాంతిభద్రతలతో పాటు చెరుకుపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న బాలుడి హత్యపై టీడీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా కంప్లైంట్ ఇవ్వనున్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతల బృందం కోరనుందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube